Header Banner

జగన్ పార్టీని జనం పాతిపెట్టారు.. మళ్లీ లేచే పరిస్థితి లేదు! ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం!

  Thu May 29, 2025 15:25        Politics

వైకాపా హయాంలో నిలిచిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీల పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. జగన్ పాలనతో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. మహానాడు (IDP Mahanadu) మూడో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై వరదరాజులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "మనది వ్యవసాయ ఆధారిత దేశం. నీటి పారుదల ప్రాజెక్టులతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కరవు ప్రాంతమైన రాయలసీమకు ఎన్టీఆర్ సాగునీరు అందించారు. జగన్కు వ్యవసాయమంటే చిన్నచూపు. నీటి పారుదల రంగానికి ఆయన చేసిందేమీ లేదు. జగన్కు డబ్బుపై ఆశ ఎక్కువ. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా సోదరికి ఇవ్వలేదు. వాళ్లు కోర్టుకు వెళ్లి పోరాడాల్సిన దుస్థితిని కల్పించారు. ఎన్నికల్లో జగన్ పార్టీని ప్రజలు పాతిపెట్టారు.. వైకాపా మళ్లీ పైకి లేచే పరిస్థితి లేదు. పరిపాలనంటే కేవలం 10 మంది గదుల్లో కూర్చొని మాట్లాడుకోవడం కాదు. మరోసారి ప్రజలు మోసపోతారని జగన్ కలలు కంటున్నారు.. అది ఎన్నటికీ జరగదు. మళ్లీ మోసపోవడానికి జనం సిద్ధంగా లేరు” అని వరదరాజులురెడ్డి అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations